New Scheme For Employees
-
#Trending
New Scheme For Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం కొత్త స్కీమ్!
ఈ స్కీమ్లో ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా పెన్షన్ ఇవ్వాలని నిబంధన ఉంది. కనీసం 25 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణకు ముందు 12 నెలల్లో వారి సగటు ప్రాథమిక జీతంలో 50 శాతం స్థిర పెన్షన్ పొందుతారు.
Date : 22-02-2025 - 7:47 IST