NC-JCM
-
#Business
8th Pay Commission: 8వ వేతన కమిషన్.. ఆందోళనలో ఉద్యోగులు, పెన్షనర్లు!
ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం.. శివ గోపాల్ మిశ్రా తన లేఖలో 2025 జనవరిలో కార్మిక మరియు శిక్షణ మంత్రిత్వ శాఖ (DoPT) ప్రభుత్వం 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, దాని నిబంధనలను ఖరారు చేస్తోందని తెలిపిందని పేర్కొన్నారు.
Published Date - 09:25 PM, Mon - 23 June 25