Naxal Attack
-
#India
Army Jawan Dead: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల భీభత్సం.. ఆర్మీ జవాన్ను కాల్చి చంపిన మావోలు
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో నక్సలైట్ల భీభత్సం పెరుగుతోంది. శనివారం (ఫిబ్రవరి 25) ఉదయం ముగ్గురు జవాన్లు వీరమరణం పొందిన తర్వాత మరో వార్త తెరపైకి వచ్చింది.
Date : 26-02-2023 - 9:39 IST -
#India
Naxal Attack: ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో జిల్లా రిజర్వ్ గ్రూప్ (డిఆర్జి)కి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. శనివారం ఉదయం జాగరగుండ సమీపంలోని ఆశ్రమ పారా వద్ద ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు.
Date : 25-02-2023 - 12:14 IST