Nara Lokesh
-
#Andhra Pradesh
Dokka Seethamma Mid Day Meal : “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ” పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్
Dokka Seethamma Mid Day Meal : "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం" (Dokka Seethamma Mid Day Meal) పథకాన్ని ప్రారంభించారు
Date : 04-01-2025 - 1:12 IST -
#Andhra Pradesh
Reliance Bioenergy : ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు..ఆ జిల్లా రూపు రేఖలు మారినట్లే…!!
Reliance Industries Biogas : ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతుండడంతో ఇక ఈ జిల్లా రూపురేఖలు మారిపోవడం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు
Date : 03-01-2025 - 3:23 IST -
#Andhra Pradesh
Nara Lokesh : కోటిమంది టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా.. నారా లోకేశ్ చారిత్రాత్మక నిర్ణయం
Nara Lokesh : కోటిమంది పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందుకు వచ్చారు. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని, సార్వత్రికంగా ఈ సేవలను అందించే ప్రక్రియను ప్రారంభించారు.
Date : 02-01-2025 - 9:06 IST -
#Andhra Pradesh
Manmohan Singh : మన్మోహన్ సింగ్ కు జీవితాంతం రుణపడి ఉంటాం – నారా లోకేశ్
Manmohan Singh : ఆయన తమ కుటుంబానికి చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు
Date : 28-12-2024 - 8:47 IST -
#Speed News
Chandrababu : అచ్చం CBN లానే ఉన్నాడే.. లోకేష్ రియాక్షన్
Chandrababu : ఈ వీడియో లో అచ్చం చంద్రబాబు లా ఉండడం చూసి అంత ఆశ్చర్యం పోవడమే కాదు చంద్రబాబు ఇక్కడికి వచ్చారేంటి అని షాక్ అయ్యారు
Date : 28-12-2024 - 4:51 IST -
#Telangana
Telangana TDP : తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ.. పీకే, రాబిన్ శర్మలతో చంద్రబాబు భేటీ
ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవేంద్ర గౌడ్,నాగం జనార్ధన్ రెడ్డి లాంటి నేతలు కూడా టీడీపీ(Telangana TDP) నుంచే ఎదిగారు.
Date : 28-12-2024 - 2:41 IST -
#Andhra Pradesh
Nitish Kumar Reddy : నితీష్ రెడ్డి పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
Nitish Kumar Reddy : తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సంచలనం టెస్టుల్లో నితీష్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి టెస్ట్ సెంచరీ చేసి సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి
Date : 28-12-2024 - 1:43 IST -
#Andhra Pradesh
Nara Lokesh : లోకేష్ మాట ఇచ్చాడంటే..దేవుడు వరం ఇచ్చినట్లే
Nara Lokes : సోషల్ మీడియా వేదికగా ఎవరు ఆపదలో ఉన్న వెంటనే రియాక్ట్ అవుతూ వారిని కాపాడుతుంటారు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మందిని కాపాడడం , వారికీ ఆర్ధిక సాయం చేయడం చేసారు
Date : 28-12-2024 - 1:17 IST -
#Andhra Pradesh
Minister Nara Lokesh: గల్ఫ్ బాధితురాలికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్!
పొట్టకూటి కోసం మస్కట్ కు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వాసంశెట్టి పద్మ అనే మహిళ మంత్రి లోకేష్ చొరవతో స్వస్థలానికి చేరుకున్నారు.
Date : 27-12-2024 - 11:22 IST -
#Andhra Pradesh
Nara Devansh : నారా వారసుడు.. ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సాధించిన దేవాన్ష్
Nara Devansh : మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ - 175 పజిల్స్" ప్రపంచ రికార్డును సాధించాడు.
Date : 22-12-2024 - 7:28 IST -
#Andhra Pradesh
Chaganti Koteswara Rao: చాగంటికి మరో కీలక బాధ్యత ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావును కేబినెట్ హోదాలో సలహాదారుగా నియమించిన నేపథ్యంలో, ఆయనతో ప్రత్యేకంగా పుస్తకాలను రూపొందించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
Date : 21-12-2024 - 12:58 IST -
#Andhra Pradesh
Chandrababu Favorite Ministers: చంద్రబాబుకు ఇష్టమైన మంత్రులు వీరే.. లిస్ట్ ఇదే!
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటడంతో కేబినెట్లో ఎవరు ఎలా పని చేస్తున్నారనే రిపోర్టును చంద్రబాబు రెడీ చేసిన తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలన 6 నెలల కాలం పూర్తి అయింది.
Date : 21-12-2024 - 6:45 IST -
#Andhra Pradesh
Droupadi Murmu : నేడు మంగళగిరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu : మంగళగిరి ఎయిమ్స్లో మొదటి స్నాతకోత్సవం ఇవాళ ఘనంగా జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో, ఎయిమ్స్ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా నిర్వహించారు.
Date : 17-12-2024 - 10:55 IST -
#Andhra Pradesh
SAEL Investment In AP: ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ…
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ స్థాపించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్, రాష్ట్రంలో 1200 మెగావాట్ల రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది.
Date : 14-12-2024 - 5:39 IST -
#Andhra Pradesh
Swarnandhra Vision 2047: స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
పేదరికం లేని, సమృద్ధిగా కూడిన అవకాశాలు, అద్భుతమైన ఆవిష్కరణలు మరియు వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలపై ఆధారపడిన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను, ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రూపొందించిన పది సూత్రాలు మార్గదర్శకంగా ఉన్నాయి.
Date : 13-12-2024 - 2:36 IST