Nandini Scam
-
#India
Nandini Scam : రూ. 218 కోట్ల ‘నందిని’ మోసం
హైదరాబాద్ లోని నందిని ఇండస్ట్రీస్ చేసిన రూ. 218 కోట్ల మోసం బయటపడింది. ఆ కంపెనీపై సీబీఐ ఆకస్మిక తనిఖీలను నిర్వహించింది. ఆ కంపెనీ రూ.218 కోట్ల రుణం తీసుకుని ఎస్బీఐని మోసం చేసిందనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం కేసు నమోదు చేసింది.
Published Date - 02:15 PM, Thu - 3 February 22