Nadella Manohar
-
#Andhra Pradesh
AP : చంద్రబాబు.. నాదెండ్ల మనోహర్ లను ‘కట్టప్ప ‘ తో పోల్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్
ఆనాడు ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. ఈనాడు పవన్ కల్యాణ్కు మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారని అమర్నాధ్ అన్నారు
Published Date - 11:59 AM, Thu - 16 November 23 -
#Speed News
Jana Sena: మహిళా సాధికారితే ‘జనసేన’ పార్టీ లక్ష్యం – *’నాదెండ్ల’..!
మహిళలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో స్వావలంబన సాధించేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. మహిళా సాధికారితే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని తెలిపారు.
Published Date - 08:03 PM, Tue - 8 March 22 -
#Andhra Pradesh
Nadella: ఇసుక దోపిడిలో ‘జగన్’ ది ప్రీపెయిడ్ విధానం – ‘నాదెండ్ల’..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి...
Published Date - 09:00 AM, Mon - 7 March 22 -
#Andhra Pradesh
Jana Sena Day: అమరావతి వేదికగా ‘జనసేన ఆవిర్భావ దినోత్సవం’..!
జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Published Date - 08:44 PM, Sat - 5 March 22 -
#Speed News
Jana Sena: ‘తెలంగాణ జనసేన’ నేతలతో ‘నాదెండ్ల మనోహర్’ కీలక సమావేశం!
తెలంగాణలో జనసేన న పార్టీ బలోపేతం కావాలంటే ఒక్కో డివిజన్ లో కనీసం వంద మంది క్రియాశీలక సభ్యులు ఉండాలి..
Published Date - 07:29 PM, Sun - 27 February 22 -
#Andhra Pradesh
Jana Sena: అంతర్వేది రథం దగ్ధం కేసులో ‘జగన్’ సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరించలేదు – ‘నాదెండ్ల మనోహర్’ !
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్దం కేసు విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Published Date - 10:07 PM, Fri - 18 February 22 -
#Andhra Pradesh
Jana Sena: ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రం చేసి, అంధకారంలోకి నెట్టిన సీఎం ‘జగన్’ – ‘నాదెండ్ల మనోహర్’ !
పాదయాత్రలు చేస్తూ అందరికీ ముద్దులు పెట్టుకుంటూ తిరిగితే జనం నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చాక నమ్మి ఓటు వేసిన ప్రజల్ని ముఖ్యమంత్రి నట్టేట ముంచారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. చివరికి చెత్తపై పన్నులు వసూలు చేస్తూ చెత్త ప్రభుత్వంగా పేరు సంపాదించారన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారనీ, రాష్ట్రానికి అప్పు ఇవ్వొద్దని స్వయానా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం అందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. […]
Published Date - 08:52 PM, Thu - 17 February 22