N V Ramana
-
#India
PM security breach: దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రత వైఫల్యానికి సంబంధించి దాఖలైన వాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ ఘటనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ కమిటీలో పంజాబ్ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుందని జస్టిస్ ఎన్.వి. రమణ వెల్లడించారు. ఇందులో చండీగఢ్ […]
Date : 10-01-2022 - 1:12 IST -
#Telangana
Telangana: సుప్రీమ్ ఎఫెక్ట్..సజ్జనార్ యాక్షన్
తెలంగాణ విద్యార్థిని రాసిన ఒక లేఖ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మనసును కదిలించింది.
Date : 04-11-2021 - 3:13 IST