Mystery Deaths
-
#Telangana
Mystery : మృతదేహాలపై ఏంటా గాయాలు.. వీడని మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ మృతి మిస్టరీ
Mystery : భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (32), బీబీపేట పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీపేటకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (29) మృతదేహాలు గురువారం చెరువులో కనుగొనబడ్డాయి. ఈ ముగ్గురికీ చాలాకాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనూహ్యంగా వెలుగుచూసింది.
Date : 27-12-2024 - 1:54 IST