Mysore Land Scam Case
-
#India
Lokayukta : భూ కుంభకోణం కేసు..సీఎం సిద్ధరామయ్యకు సమన్లు
Lokayukta : లోకాయుక్త ద్వారా ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి అనుమతించే హక్కు గవర్నర్కు ఉందని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సమన్లు వచ్చాయి. అయితే ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఇప్పటికే ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసింది.
Published Date - 07:30 PM, Mon - 4 November 24