My Home Bhuja
-
#Telangana
Ganesh : రాయదుర్గంలో భారీ ధర పలికిన గణేశ్ లడ్డూ
ఇటీవల రాయదుర్గంలోని మైహోమ్ భుజా అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముందు, అక్కడి గణేశుడికి సమర్పించిన ప్రసాద లడ్డూ ఏకంగా రూ. 51,77,777కు వేలం పాటలో అమ్ముడైంది. ఈ విపరీతమైన ధరతో రాయదుర్గం లడ్డూ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
Published Date - 02:52 PM, Thu - 4 September 25