Mutyala Talambralu
-
#Andhra Pradesh
CM Chandrababu : రేపు ఒంటిమిట్ట రాముని కళ్యాణోత్సవం..పట్టు వస్త్రాలు, సమర్పించనున్న సీఎం చంద్రబాబు
రేపు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనడానికి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపకు రానున్నారు.
Published Date - 12:11 PM, Thu - 10 April 25