Mukesh Ambani
-
#India
Parimal Nathwani : వైసీపీ ఎంపీ కొడుకు పెళ్లికి హాజరైన అతిరధ మహారథులు ..ముకేశ్ అంబానీ దంపతులు!
వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కుమారుడు కరణ్ నత్వానీ వివాహానికి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. పరిమళ్ నత్వానీ.. ముకేశ్ అంబానీకి సన్నిహితుడిగా చెబుతుంటారు. అప్పటికే రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పరిమళ్ నత్వానీని.. 2020లో వైసీపీ మరోసారి పెద్దల సభకు పంపించింది. […]
Date : 25-11-2025 - 2:19 IST -
#Business
Mukesh Ambani : ఆల్ టైమ్ గరిష్టాలకు అంబానీ రిలయన్స్ షేరు..!
భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్లో తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయని చెప్పొచ్చు. ఈ వార్త రాసే సమయంలో సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర జీవన కాల గరిష్టాల్ని నమోదు చేసింది. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు.. కాసుల పంట పండిస్తోంది. ఇటీవలి […]
Date : 25-11-2025 - 1:57 IST -
#Speed News
Mukesh Ambani : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ ముకేశ్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
Date : 09-11-2025 - 3:59 IST -
#Business
Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!
కొంత కాలంగా క్విక్ కామర్స్ రంగం పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో జెప్టో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ వంటివి రాణిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో మార్ట్ ప్రవేశించినా.. బలమైన మౌలిక వసతులతో దూసుకెళ్తోంది. 3 వేల రిటైల్ స్టోర్స్, 600 డార్క్ స్టోర్లతో ఒక్క త్రైమాసికంలోనే 5.8 మిలియన్ల (58 లక్షలు) కొత్త కస్టమర్లు యాడ్ అయ్యారు. మరి ఇప్పుడు.. జియోమార్ట్ దూకుడుతో ఈ క్విక్ కామర్స్ సంస్థలు తట్టుకుంటాయా? ఇటీవలి కాలంలో జెప్టో, ఇన్స్టామార్ట్, […]
Date : 25-10-2025 - 4:05 IST -
#Business
Telugu billionaires in Forbes India 2025 : టాప్-100 కుబేరుల్లో తెలుగు వారు ఎవరంటే?
Telugu billionaires in Forbes India 2025 : ఫోర్బ్స్ ఇండియా 2025 బిలియనీర్ల జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలకు విశిష్ట స్థానం దక్కింది. ఔషధ, ఇంజినీరింగ్, హెల్త్కేర్ రంగాల్లో తమ కృషితో గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించిన తెలుగు ఇండస్ట్రియలిస్టులు ఈ సారి కూడా జాబితాలో నిలిచారు.
Date : 12-10-2025 - 10:15 IST -
#Business
Mukesh Ambani: ఫోర్బ్స్ 2025.. భారత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ అగ్రస్థానం!
ఇటీవలి కాలంలో రూపాయి బలహీనపడటం, సెన్సెక్స్లో 3 శాతం వరకు పతనం కారణంగా కేవలం ముఖేష్ అంబానీ సంపదే కాదు ఫోర్బ్స్ జాబితాలో ఉన్న 100 మంది అత్యంత ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద కూడా 9 శాతం తగ్గి $1 ట్రిలియన్కు చేరుకుంది.
Date : 09-10-2025 - 3:29 IST -
#Business
Reliance Intelligence : భారత్లో కృత్రిమ మేధ..’రిలయన్స్ ఇంటెలిజెన్స్’ రూపంలో కొత్త విప్లవం: ముకేశ్ అంబానీ
భారతదేశంలో ఈ ఏఐ విప్లవాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరో కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున, ఆయన ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ అనే పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Date : 29-08-2025 - 5:04 IST -
#Business
Mukesh Ambani: ముకేష్ అంబానీ సరికొత్త రికార్డు.. ఐదవ సంవత్సరం కూడా నో శాలరీ!
కరోనా మహమ్మారికి ముందు 2008-09 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల మధ్య ముకేష్ అంబానీ తన వార్షిక పారితోషికాన్ని ₹15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఈ నిర్ణయం పరిశ్రమలో, కంపెనీలో ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.
Date : 07-08-2025 - 6:00 IST -
#Business
Anant Ambani: సంవత్సరానికి అనంత్ అంబానీ సంపాదన ఎంతో తెలుసా?
ఇటీవల కంపెనీ షేర్హోల్డర్లకు పంపిన నోటీసులో అనంత్ అంబానీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించినట్లు ధృవీకరించారు. దీంతో అతని వార్షిక జీతం 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకు నిర్ణయించారు.
Date : 30-06-2025 - 7:30 IST -
#India
world’s largest list : ప్రపంచ కుబేరుల జాబితాలో 9 మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాను బ్లూమ్బర్గ్ సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తోంది. ఈ జాబితాలో స్థానం పొందడం అనేది ఆర్థిక ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. 2025 సంవత్సరానికి గాను విడుదలైన తాజా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ జాబితాలో మొత్తం 500 మంది కుబేరులు ఉన్నారు.
Date : 14-06-2025 - 11:44 IST -
#India
Ahmedabad : విమాన ప్రమాదం.. సహాయక చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధం: ముకేశ్ అంబానీ
రిలయన్స్ సంస్థ ఈ ప్రమాద బాధితుల పట్ల తన బాధ్యతను గుర్తుచేసుకుంటూ, సహాయక చర్యలకు తమ పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలలో పాల్గొనడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది. అవసరమైన అన్ని సహాయాలను అందించేందుకు మేము సమర్పితంగా పనిచేస్తాం అని వారు తెలియజేశారు.
Date : 13-06-2025 - 10:32 IST -
#Sports
Nicholas Pooran: నికోలస్ పూరన్ రిటైర్మెంట్కు కారణం ఇదేనా?
నికోలస్ పూరన్ 2023, 2024లో ఈ ఫ్రాంచైజీ (ఎమ్ఐ న్యూయార్క్ జట్టు) తరపున ఆడాడు. 2023లో అతను 8 మ్యాచ్లలో 388 పరుగులు చేశాడు. ఆ తర్వాత సీజన్లో 7 మ్యాచ్లలో 180 పరుగులు చేశాడు.
Date : 11-06-2025 - 2:05 IST -
#Business
Mukesh Ambani : రూ.151 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ… ఎవరికంటే!
విద్యార్థిగా మార్గదర్శనంగా నిలిచిన ఈ సంస్థకు, తన గురువు ప్రొఫెసర్ ఎంఎం శర్మకు గురుదక్షిణగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ ప్రకటన ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వెలువడింది.
Date : 07-06-2025 - 4:20 IST -
#India
Mukesh Ambani – Trumph : ట్రంప్తో ముకేశ్ అంబానీ భేటీ..
ఖతార్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ట్రంప్తో ముకేశ్ అంబానీ వివిధ అంశాలపై చర్చించారు.
Date : 15-05-2025 - 12:46 IST -
#Business
Mukesh Ambani Jackpot : పెట్టుబడి రూ.500 కోట్లు.. లాభం రూ.10వేల కోట్లు.. అంబానీకి జాక్పాట్!
సరిగ్గా ఇదే సమయంలో ఏషియన్ పెయింట్స్ నుంచి ముకేశ్ అంబానీ(Mukesh Ambani Jackpot) ఎగ్జిట్ కొడుతున్నారు.
Date : 15-05-2025 - 11:48 IST