MTHL
-
#India
Sea Bridge: నేడు ప్రధాని మోదీచే సముద్రపు వంతెన ప్రారంభోత్సవం..!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పలు పథకాలకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో అత్యంత ప్రత్యేకం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం. ఇది భారతదేశంలో సముద్రంపై నిర్మించిన పొడవైన వంతెన (Sea Bridge).
Date : 12-01-2024 - 7:36 IST