MSP For Crops
-
#India
Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళన.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం
చిక్కమగళూరులో రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చిక్కమగళూరు లో మాత్రం బీన్స్ వ్యాపారులు అత్యంత తక్కువ ధరలకు కొంటున్నారని రైతులు ఆరోపించారు. శనివారం రాత్రి చిక్కమగళూరులోని ఏపీఎంసీ యార్డు వద్ద వందలాది మంది రైతులు భారీ నిరసన చేపట్టి..ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం వేశారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులకు, అధికారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ప్రస్తుతం మైసూరు, […]
Date : 24-05-2026 - 11:52 IST -
#India
MSP For Crops : రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంటలకు కనీస మద్దతు ధరలు పెంపు
రబీ సీజన్కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీని అందించేందుకు కేంద్రం(MSP For Crops) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 16-10-2024 - 5:08 IST