MPC
-
#Business
RBI: ఆర్బీఐ రెపోరేట్లు యథాతథం.. 5.5% శాతంగానే వడ్డీరేట్లు
బుధవారం నాడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నూతన ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రెపో రేటును 5.5 శాతం వద్దే కొనసాగించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు.
Published Date - 11:05 AM, Wed - 6 August 25 -
#India
RBI : యథాతథంగానే రెపో రేటు..
RBI : ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (క్యూ3) ద్రవ్యోల్బణం మధ్యస్తంగా 4.8 శాతానికి పెరుగుతుందని, ద్రవ్యోల్బణంలో నియంత్రణ నెమ్మదిగా , అసమానంగా ఉండవచ్చని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. "టాలరెన్స్ బ్యాండ్లో ద్రవ్యోల్బణం గుర్రాన్ని స్థిరంగా ఉంచారు. గేట్ తెరవడం గురించి మనం జాగ్రత్తగా ఉండాలి" అని MPC బ్రీఫింగ్ సందర్భంగా ఆయన అన్నారు.
Published Date - 11:55 AM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.
Published Date - 03:59 PM, Wed - 15 May 24 -
#India
RBI: వడ్డీ రేట్లలో నో ఛేంజ్.. వరుసగా ఏడో సారి..
సీనియర్ ఆర్థికవేత్తల అంచనాలను వమ్ము చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటు (Repo Rate)ను 6.50 శాతం వద్దనే కొనసాగించింది.
Published Date - 11:49 AM, Fri - 5 April 24