MPC
-
#Business
RBI: ఆర్బీఐ రెపోరేట్లు యథాతథం.. 5.5% శాతంగానే వడ్డీరేట్లు
బుధవారం నాడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నూతన ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రెపో రేటును 5.5 శాతం వద్దే కొనసాగించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు.
Date : 06-08-2025 - 11:05 IST -
#India
RBI : యథాతథంగానే రెపో రేటు..
RBI : ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (క్యూ3) ద్రవ్యోల్బణం మధ్యస్తంగా 4.8 శాతానికి పెరుగుతుందని, ద్రవ్యోల్బణంలో నియంత్రణ నెమ్మదిగా , అసమానంగా ఉండవచ్చని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. "టాలరెన్స్ బ్యాండ్లో ద్రవ్యోల్బణం గుర్రాన్ని స్థిరంగా ఉంచారు. గేట్ తెరవడం గురించి మనం జాగ్రత్తగా ఉండాలి" అని MPC బ్రీఫింగ్ సందర్భంగా ఆయన అన్నారు.
Date : 09-10-2024 - 11:55 IST -
#Andhra Pradesh
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.
Date : 15-05-2024 - 3:59 IST -
#India
RBI: వడ్డీ రేట్లలో నో ఛేంజ్.. వరుసగా ఏడో సారి..
సీనియర్ ఆర్థికవేత్తల అంచనాలను వమ్ము చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటు (Repo Rate)ను 6.50 శాతం వద్దనే కొనసాగించింది.
Date : 05-04-2024 - 11:49 IST