MP Joginapally Santosh Kumar
-
#Speed News
Santosh Kumar: కొత్త సంవత్సరంలోనూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను కొనసాగిస్తాం : సంతోష్ కుమార్
Santosh Kumar: నూతన సంవత్సరం సందర్భంగా BRS రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని బంజారా హిల్స్ పార్క్ లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఎంపీ సంతోష్కుమార్ తెలిపారు. పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పుట్టినరోజులతో పాటు వివిధ సందర్భాల్లో మొక్కలు నాటాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇష్టమైన మొక్కలు నాటితే అవి బాగా పెరుగుతాయని, వివిధ జాతుల పక్షులు మరియు జంతువులకు నీడ […]
Published Date - 04:55 PM, Mon - 1 January 24 -
#Telangana
Seed Ganesh: విత్తన గణపతిని నాటుదాం.. ప్రకృతిని కాపాడుకుందాం!
సీడ్ గణేషుడి ప్రతిమలు కావాలని అడగడంతో ప్రతీసారి ప్రతిమలను పంపిణీ చేస్తూ వస్తున్నాం.
Published Date - 01:02 PM, Mon - 4 September 23 -
#Speed News
MP Santosh: మన పురాణాల్లో ఉన్న జమ్మి విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించేలా గ్రీన్ ఛాలెంజ్; ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం రెండో యేడాదిలోకి అడుగుపెట్టింది.
Published Date - 02:40 PM, Wed - 14 September 22