Monterosso Beach
-
#Andhra Pradesh
Telugu Student: ఇటలీలో తెలుగు విద్యార్థి మృతి.. త్వరలో ఇంటికి వస్తానని చెప్పి..?
ఇటలీలో ఉన్నత చదువులు చదువుతున్న కర్నూలుకు చెందిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు కర్నూలు బాలాజీనగర్లోని బాలాజీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ అగ్రికల్చర్లో బీఎస్సీ చదివాడు. దిలీప్ ఇటలీలోని మిలన్ విశ్వవిద్యాలయం నుండి M.Sc అగ్రికల్చర్లో సీటు పొందాడు. 2019 సెప్టెంబర్లో ఇటలీ వెళ్లిన దిలీప్ గత ఏడాది ఏప్రిల్లో సెలవుల కోసం కర్నూలుకు వచ్చాడు. తరువాత అతను సెప్టెంబర్లో ఇటలీకి తిరిగి వెళ్లాడు. […]
Published Date - 12:50 PM, Sun - 12 June 22