Moinabad Farmhouse Drugs Case
-
#Telangana
Moinabad Farmhouse Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఆరుగురిలో కేవలం ముగ్గురిని (రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ) మాత్రమే అరెస్ట్ చేసి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది
Date : 18-03-2026 - 5:37 IST