Mohammad
-
#Andhra Pradesh
ఏపిలో టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
Mangalagiri గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పినందుకు ఓ భార్య క్షణికావేశంలో భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో మొహమ్మద్, క్రాంతి దంపతులు నివసిస్తున్నారు. ఏడాది క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో సౌండ్ ఎక్కువగా ఉందని, తగ్గించమని […]
Date : 20-02-2026 - 10:57 IST -
#Speed News
Kerala Student: తల్లి కోసం రోబోని సృష్టించిన కొడుకు.. వీడియో వైరల్?
సాధారణంగా ఇంట్లో ఆడవారు వంటలు చేయడం, పిల్లలను స్కూలుకి పంపడం, భర్తలను ఆఫీసుకు పంపడం, బట్టలు
Date : 24-10-2022 - 5:45 IST