Modi Srilanka Tour
-
#Speed News
PM Modi: శ్రీలంక పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఏప్రిల్ 5న శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార్ దిసనాయకే శుక్రవారం (మార్చి 21) పార్లమెంటులో ప్రసంగిస్తూ ప్రకటించారు.
Published Date - 12:13 PM, Sat - 22 March 25