'Mod
-
#India
Priyanka Gandhi; పెరుగుతున్న ధరలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ప్రియాంక
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత 19 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 29 శాతం తగ్గింది.
Published Date - 10:08 PM, Sat - 30 December 23