MLA Sheetal Angural
-
#India
Sushil Kumar Rinku: ఆప్ పతనం.. ఉన్న ఒక్క ఎంపీ బీజేపీలోకి
పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలి. లోక్సభలో ఆ పార్టీ ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకూ (48) బుధవారం బిజెపిలో చేరారు. గత ఏడాది మేలో జలంధర్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కరమ్జిత్ కౌర్ను రింకు 58,691 ఓట్ల తేడాతో ఓడించారు.
Published Date - 05:39 PM, Wed - 27 March 24