MLA Bandaru Lakshma Reddy
-
#Telangana
Minister Komatireddy : దసరా నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి
గతంలో తప్పుకున్న గాయత్రీ కంపెనీకి బదులుగా మరో అనుభవజ్ఞ సంస్థకు పనులు అప్పగించాం. ప్రస్తుతం నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. వేగంగా పనులను పూర్తి చేసి దసరా నాటికి కారిడార్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్పారు.
Published Date - 11:56 AM, Wed - 16 July 25