Mission Sindoor In Pakistan
-
#Trending
Nuclear Bomb: లాహోర్లో అణు బాంబు పేలితే ఏమవుతుంది? ఎంతమంది చనిపోతారు?
రిసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ముంబైపై 15 కిలోటన్ అణు బాంబు విస్ఫోటం జరిగితే 1.6 లక్షల నుండి 8.6 లక్షల వరకు మరణాలు సంభవించవచ్చు. ఈ లెక్కన పోల్చితే లాహోర్లో కూడా ఇంతే సంఖ్యలో మరణాలు సంభవించవచ్చు.
Published Date - 10:10 PM, Fri - 9 May 25