Mission Mausam
-
#India
IMD : ‘మిషన్ మౌసం’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ప్రధాని కోరారు. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, అధిక రిజల్యూషన్తో కూడిన వాతావరణ పరిశీలనల కోసం ‘మిషన్ మౌసం’ను ప్రారంభించామన్నారు.
Published Date - 03:09 PM, Tue - 14 January 25 -
#India
Mission Mausam: మిషన్ మౌసం అంటే ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలను ఆపుతుందా..?
మిషన్ మౌసం కోసం ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. దీంతో వాతావరణ శాఖ అప్గ్రేడ్ కానుంది. నివేదికల ప్రకారం.. దేశంలో వాతావరణ వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం 10,000 మంది మరణిస్తున్నారు. కానీ ఈ మిషన్ వలన చాలా మంది ప్రాణాలను రక్షించవచ్చు.
Published Date - 01:59 PM, Fri - 13 September 24