Minority Students
-
#Andhra Pradesh
AP Government : ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధుల విడుదల
ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయడంపై మైనారిటీ మంత్రి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు.
Published Date - 04:00 PM, Fri - 24 January 25