Minority And Disabled Welfare Departments
-
#Telangana
Adluri Laxman : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్
బాధ్యతల స్వీకరణ అనంతరం అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేయడమే నా ముఖ్యలక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగులకు సమగ్రమైన అభివృద్ధి కోసం పని చేస్తాను. ప్రభుత్వ పథకాలు వారి దాకా చేరేలా చూడటం నా మొదటి కర్తవ్యం అని పేర్కొన్నారు.
Published Date - 12:24 PM, Sat - 21 June 25