Minister Rammohan Naidu
-
#India
Parliament : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అసత్య ప్రచారం..పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు వివరణ
ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదిక అందింది. ప్రస్తుతం మేము ఆ నివేదికను పరిశీలిస్తున్నాం. తుది నివేదిక సిద్ధమయ్యాకే ప్రమాదానికి గల అసలు కారణాలు బయటపడతాయి అని మంత్రి రాజ్యసభలో తెలిపారు.
Date : 21-07-2025 - 12:51 IST -
#Andhra Pradesh
Araku Coffee : అరకు కాఫీకి ప్రత్యేక స్థానం – రామ్మోహన్ నాయుడు
Araku Coffee : తాజాగా ఈ కాఫీ ప్రాముఖ్యతను మరింతగా పెంచేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు
Date : 11-03-2025 - 7:28 IST -
#Andhra Pradesh
Srisailam Tourism : తిరుమలతో సమానంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu : సీ ప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం న వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణించారు. తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత యువకుడు ఆయన అని కొనియాడారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి […]
Date : 09-11-2024 - 6:14 IST