Minister Ashwini Vaishnaw
-
#India
Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త..దేశవ్యాప్తంగా 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై
మంత్రి పేర్కొన్నట్లుగా దేశంలోని ఎక్కువశాతం రైల్వే స్టేషన్ల పరిధిలో ఇప్పటికే టెలికాం సంస్థలు 4జీ మరియు 5జీ సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికులు తమ మొబైల్ డేటా ద్వారా ఈ సేవలను వినియోగిస్తున్నారు. అయితే ప్రయాణికుల మరింత సౌలభ్యార్థం కోసం, 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం అని వెల్లడించారు.
Date : 12-08-2025 - 4:19 IST -
#Speed News
Railway Employees: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక.. బోనస్ ఎంతంటే..?
రైల్వే ఉద్యోగుల సంఘం ఈ అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం వారికి అనుకూలంగా వస్తే ఈ దీపావళికి రైల్వే ఉద్యోగులందరికీ కనీసం రూ. 28,200 రూపాయల ప్రయోజనం లభిస్తుంది.
Date : 22-09-2024 - 9:20 IST -
#South
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్కు బదులుగా మరో ట్రైన్.. ట్విటర్ వేదికగా ఆవేదన వెలుబుచ్చిన ప్రయాణికుడు ..
వందే భారత్ పేరుతో మరో రైలు రావడంతో సిద్ధార్ద పాండే షాకయ్యాడు. అందులో టాయిలెట్ అద్వాన్నంగా ఉంది, బోగీలోనూ అసౌకర్యంగా ఉంది. దీంతో తన ఆవేదనను సిద్ధార్ద పాండే ట్విట్టర్ వేదికగా వెలుబుచ్చాడు.
Date : 19-06-2023 - 7:21 IST