Middle East Crisis
-
#World
మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది
UAE Ambassador ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలకగల శక్తి ఒక్క భారతదేశానికే ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీకి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ మీర్జా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ అటు ఇరాన్, ఇటు […]
Date : 10-03-2026 - 11:10 IST -
#World
Hamas – Israel : గాజా యుద్ధం ముగింపుపై ఆశలు.. దోహాలో మళ్లీ చర్చల మౌనం
Hamas - Israel : హమాస్-ఇజ్రాయెల్ పరోక్ష చర్చలు దోహాలో కొనసాగుతున్నాయని, వాటి ముగింపుకు నిర్ణీత కాలపరిమితి లేకుండానే కొనసాగుతున్నాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ అన్నారు.
Date : 16-07-2025 - 9:46 IST -
#World
Operation Sindhu : ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 380 మంది భారతీయులు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చేపట్టిన భారీ పౌరుల తరలింపు చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి.
Date : 24-06-2025 - 1:31 IST -
#Speed News
Iran-israel : ఇరాన్ ప్రెసిడెంట్ కు ప్రధాని మోదీ ఫోన్
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, ప్రపంచ దేశాలు సీరియస్గా స్పందించాయి.
Date : 22-06-2025 - 4:58 IST -
#Speed News
US attacks Iran Nuclear Sites: ఇరాన్పై 3 అణు కేంద్రాలపై బాంబుల వర్షం
టెహ్రాన్: (US attacks Iran Nuclear Sites:) ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణానికి ఇప్పుడు అమెరికా అధికారికంగా జతకావడంతో మూడో ప్రపంచ యుద్ధం ముప్పు మరింత ముదురుతోంది. అమెరికా తన ఫైటర్ జెట్లతో ఇరాన్లోని మూడు కీలకమైన అణు కేంద్రాలపై తీవ్ర దాడి చేసింది. ఈ దాడిలో ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అనే మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా మారాయి. భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో ఈ […]
Date : 22-06-2025 - 11:19 IST