Mi-17 Helicopter Crash
-
#India
Chopper Crash: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై 15 రోజుల్లో పూర్తికానున్న దర్యాప్తు
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ తో పాటు మరో 13 మంది ప్రాణాలను బలిగొన్న ఎంఐ17 హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తు వచ్చే 15 రోజుల్లో పూర్తికానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Published Date - 09:48 AM, Fri - 17 December 21