Martyrs Memorial Stupa
-
#Telangana
CM Revanth Reddy : గన్పార్కు వద్ద అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
సిఎం రేవంత్ తోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు బయల్దేరారు.
Published Date - 10:37 AM, Mon - 2 June 25