Market Intervention Scheme
-
#Telangana
Onion Price Down : రైతులకు కన్నీరు పెట్టిస్తున్న ‘ఉల్లి’ ధరలు
గతేడాది ఇదే సమయానికి (ఏప్రిల్ నెలలో) క్వింటాల్ ఉల్లి ధర సుమారు రూ. 2,300 పలకగా, ప్రస్తుతం అది కేవలం రూ.500 నుండి రూ.600 మధ్యనే ఉంటోంది. అంటే క్వింటాల్కు ఏకంగా రూ.1,700 పైగా నష్టం వాటిల్లుతోంది. పండించిన పంటను మార్కెట్కు తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు,
Date : 13-04-2026 - 9:30 IST -
#Andhra Pradesh
AP News : ఏపీ రైతులకు శుభవార్త.. తోతాపురి మామిడి కొనుగోలుపై చారిత్రక ఆమోదం.!
AP News : ఆంధ్రప్రదేశ్లోని తోతాపురి రకం మామిడి రైతులకు ఊరట కలిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ (MIP)ను ఆమోదించింది.
Date : 22-07-2025 - 4:08 IST -
#Andhra Pradesh
CM Chandrababu : మిర్చి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం నుంచి చర్యలు
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మిర్చి రైతులకు సాయం అందించేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Date : 21-02-2025 - 1:38 IST