Mareddy Lata Reddy
-
#Andhra Pradesh
Pulivendula : 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశాం: సీఎం చంద్రబాబు
ఈ విజయం పులివెందుల ప్రాంత రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అతి పటిష్ట కంచుకోటగా భావించే పులివెందులలో టీడీపీకి వచ్చిన ఈ అద్భుత ఫలితం, అక్కడి ప్రజల మూడ్ ఎలా మారిందో స్పష్టంగా చూపుతోంది.
Published Date - 02:17 PM, Thu - 14 August 25