Maoist 2025
-
#India
మావోయిస్టులకు తీరని విషాదాన్ని మిగిల్చిన 2025
ఏడాది కాలంలోనే దాదాపు 200 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టడం విశేషం. ముఖ్యంగా మాడ్వీ హిడ్మా వంటి అత్యంత కీలకమైన గెరిల్లా నేతలు ఎన్కౌంటర్లలో మరణించడం మావోయిస్టు పార్టీని నాయకత్వ లేమితో కుంగదీసింది.
Date : 26-12-2025 - 11:41 IST