Manvita
-
#Andhra Pradesh
Guntur Rains: గుంటూరు జిల్లాలో విషాదం.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది . రాఘవేంద్ర, సాత్విక్, మాన్విత అనే బాధితులు ఇద్దరు పిల్లలను పాఠశాల నుండి ఇంటికి తీసుకువెళుతుండగా
Published Date - 07:29 PM, Sat - 31 August 24