Mandi District
-
#India
Himachal Pradesh : వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్.. 63 మంది మృతి!
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రాంతంలోని నదులు ఉప్పొంగిపోతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ధాటికి వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Published Date - 12:52 PM, Fri - 4 July 25