Mandapeta
-
#Andhra Pradesh
CBN : దళితులపై నేరాలు, ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా?
ప్రశాంతతకు నిలయమైన కోనసీమను వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, అల్లర్లతో హింసకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అల్లర్లు జరిగి ఇక్కడ వారం రోజులు ఇంటర్నెట్ కట్ చేసారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మహిళలు, రైతులు, రైతు కూలీలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎవర్వూ ఆనందంగా […]
Date : 21-01-2024 - 8:17 IST -
#Andhra Pradesh
TDP-YCP : గోదావరిపై టీడీపీ, వైసీపీ ఆపరేషన్ షురూ..!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు వైసీపీ, టీడీపీలు ఆపరేషన్స్ మొదలు పెట్టాయి.
Date : 07-09-2022 - 12:47 IST