Madhya Pradesh Accident
-
#Speed News
Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు, 13 మంది సజీవ దహనం
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ప్రయాణికులతో ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో (Madhya Pradesh Accident) చాలా మంది సజీవ దహనమైనట్లు సమాచారం.
Published Date - 08:58 AM, Thu - 28 December 23