Maddini Phanindra Ganesh
-
#Speed News
Godavari: గోదావరిలో గల్లంతైన నలుగురు యువకులు అదృశ్యం
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని సజ్జాపురం పార్కు వీధి ప్రాంతానికి చెందిన ఏడుగురు స్నేహితులు శనివారం యానాం నుంచి విహారయాత్రకు బయలుదేరారు.
Published Date - 11:32 AM, Sun - 22 October 23