Loss Of Life
-
#Andhra Pradesh
CM Chandrababu: వర్షాల నేపథ్యంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం
ప్రతికూల వాతావరణం వల్ల సంభవించే ప్రాణనష్టాన్ని తగ్గించే మార్గాలపై అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఏలూరు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్తో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పశువులు, ప్రాణనష్టం జరగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు
Published Date - 03:09 PM, Fri - 19 July 24