Loses Leg
-
#India
UP: కదులుతున్న రైల్లో నుంచి జవాన్ను తోసేసిన టీటీ..రెండు కాళ్లు కోల్పోయిన జవాన్..!!
ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్ను కదులుతున్న రైల్లో నుంచి తోసివేశాడు టీటీఈ. దీంతో పట్టాలపై పడ్డ జవాను రెండు కాళ్లు విరిగిపోయాయి. వెస్ట్ బెంగాల్ దిబ్రూగడ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేందుకు యూపీలోని బరేలీ స్టేషన్ కు చెందిన జవాన్ వచ్చాడు. రైలు ఎక్కుతుండగా..జవాన్ కు టీటీకి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో రైలు కదులుతుండగా రైలు ఎక్కేందుు జవాన్ ప్రయత్నించాడు. జవాన్ను అడ్డుకున్న టీటీఈ […]
Published Date - 07:07 AM, Fri - 18 November 22