Live-in Relationship Crime
-
#Telangana
Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..
ప్రియుడు మొబైల్ ఫోన్కు రీచార్జ్ చేయించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ ప్రశాంత్ నగర్లో కిరణ్మయి అనే యువతి నివాసం ఉంటోంది. గతంలో ఆమెకు వివాహమై విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉండగా, అతను కిరణ్మయి తల్లి వద్ద పెరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆమెకు వెంకటేశ్ అలియాస్ చందూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఏడాది […]
Date : 02-05-2026 - 11:59 IST -
#Andhra Pradesh
Tragic : కోనసీమలో దారుణం: వ్యభిచారానికి నిరాకరించినందుకు ప్రియురాలిని కత్తితో హతమార్చిన యువకుడు
Tragic : రాజోలు మండలంలో ప్రియురాలు వ్యభిచారానికి ఒప్పుకోలేదన్న కోపంతో ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Date : 17-07-2025 - 12:02 IST