Latest News
-
#Andhra Pradesh
TDP-JSP : లిస్ట్ విడుదలలో జాప్యం.. టీడీపీ-జేఎస్పీ అభ్యర్థుల్లో కలవరం
టీడీపీ, జనసేన పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడంలో జాప్యం రాజానగరం, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రెండు పార్టీల శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రజల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో రెండు పార్టీల కేడర్ ఉత్సాహంగా ఉంది, ఇక్కడ క్లీన్ స్వీప్కు దగ్గరగా ఉన్న గరిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవడంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే జాబితాను ప్రకటించడంలో జాప్యం చేస్తుండటం వారి మనోభావాలను దెబ్బతీస్తోంది. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 16-02-2024 - 6:09 IST -
#Telangana
Heart Attack : గుండె పోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి..!
Heart attack : ప్రస్తుత కాలంలో వయస్సుతో పనిలేకుండా గుండెపోటు (Heart attack)తో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. గుప్పెండత గుండె ఒక్కసారిగా ఆగిపోతూ..ప్రాణాలను హరించేస్తుంది. చిన్నా, పెద్ద అని తేడా చూడటం లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న వ్యత్యాసం లేదు దీనికి. అసలు విషయంలోకి వెళ్లితే…. తాజాగా జగిత్యాలలో హార్ట్ ఎటాక్ అర్థం తెలియని.. చిన్న పిల్లవాడిని బలి తీసుకుంది. చిట్టి హృదయం ఎంత పని చేస్తుంది. ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్న వారి […]
Date : 16-02-2024 - 5:40 IST -
#Life Style
Rice Water : చిక్కుబడ్డ జుట్టుకు సిల్కీ షైన్….!
Rice Water : దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం ప్రభావంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. అందులో ముఖ్యంగా జుట్టు సమస్య అని చెప్పవచ్చు. మీరు ఈ జుట్టు సమస్య నుండి బయటపడాలనుకుంటే, ఖచ్చితంగా ఈ రైస్ వాటర్ చిట్కా మీకు సహాయపడతాయి. రైస్ వాటర్ ప్రయోజనాలు ఈ దేశంలో, ప్రపంచంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా , మన శరీరం, ఆరోగ్యం అనేక రకాల నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం మన జుట్టుపై […]
Date : 16-02-2024 - 5:01 IST -
#Andhra Pradesh
Parchur Constituency: వైసీపీ నుంచి పర్చూరులో పోటీ చేసేవారే లేరా..?
పర్చూరు నియోజకవర్గం (Parchur Constituency)లో వైఎస్సార్సీపీ (YSRCP)ఆశించిన అభ్యర్థులు ముందుకు రావడం లేదు. సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇన్ఛార్జ్గా నియమించిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishna Mohan) పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పర్చూరులో పోటీకి సిద్ధం కావడానికి కాపు సామాజికవర్గానికి చెందిన నేతలెవరూ సుముఖంగా లేరు. ఈ సవాల్ను ఎదుర్కొంటూ గత ఎన్నికల్లో పొమ్మని పార్టీ […]
Date : 16-02-2024 - 3:02 IST -
#Andhra Pradesh
CM Jagan : పిల్లలకు నాణ్యమైన విద్య.. ఎడ్ఎక్స్తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. రాష్ట్రంలోని పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చూడాలని అన్నారు. ఈ విజన్కు అనుగుణంగా, రాష్ట్రంలో ఉన్నత విద్యావకాశాలను పెంపొందించేందుకు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్ఎక్స్(EdX)తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకాలు చేసిన సందర్భంగా సీఎం జగన్ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం వారి హక్కు అని పేర్కొన్నారు. విద్యలో […]
Date : 16-02-2024 - 2:40 IST -
#Speed News
LS Elections : అందరి చూపు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం వైపే..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం వ్యూహ రచనలు అప్పుడే మొదలయ్యాయి. ఇంకా పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) కోసం నోటిఫికేషన్ రాకముందే రాజకీయా పార్టీలు తమ పార్టీ గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. కీలకమైన స్థానాల్లో బరిలోకి దించాల్సిన అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. తెలంగాణలోని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం (Malkajgiri Lok Sabha Constituency) నుంచి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రాతినిధ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో […]
Date : 16-02-2024 - 1:58 IST -
#India
Rahul Gandhi : మోడీజీ భయపడకండి.. మా బలం డబ్బు కాదు
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మోడీజీ భయపడకండి. మా బలం డబ్బు కాదు.. ప్రజలు. నియంతృత్వానికి మేమెప్పుడూ తలవంచలేదు.. వంచబోం కూడా. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడాలి’ అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఎన్నికల సంవత్సరమైన 2018-19 సంవత్సరానికి ₹ 210 కోట్ల ఆదాయపు పన్ను డిమాండ్పై ఇండియన్ యూత్ కాంగ్రెస్తో సహా ఖాతాలను స్తంభింపజేసినట్లు కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ తెలిపారు. సంబంధిత […]
Date : 16-02-2024 - 1:45 IST -
#Cinema
G2 : గూఢచారి -2 లో విలన్గా ఇమ్రాన్ హష్మీ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
గూఢచారి పెద్ద హిట్ అయ్యి అడివి శేష్ (Adivi Sesh)కి తెలుగు సినిమాకి కొత్త ఊపునిచ్చింది. ఇప్పుడు గూడాచారి (Goodachari) చిత్రానికి సీక్వెల్గా జీ2 (Goodachari 2)ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి అడివి శేష్ స్వయంగా స్క్రిప్ట్ రాశారు. హిందీలో కూడా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రధాన విలన్గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీని ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇమ్రాన్ హష్మీకి 7 కోట్లు పారితోషికం చెల్లించినట్లు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. […]
Date : 16-02-2024 - 1:27 IST -
#Speed News
Bhatti Vikramarka: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. దళితబంధుపై క్లారిటీ
తెలంగాణలోని రైతులకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramakra) స్పష్టం చేశారు. అభయహస్తం కింద రూ.1,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయని పేర్కొంటూ, విధివిధానాలు రూపొందించిన తర్వాతే పథకాన్ని ముందుకు తీసుకువెళతామని చెప్పారు. ఓట్ […]
Date : 16-02-2024 - 12:54 IST -
#India
RBI : పేటీఎం ఎఫెక్ట్.. మరిన్ని సంస్థలపై ఆర్బీఐ ఫోకస్
ఇటీవల పేటీఎం (Paytm)పై నిషేధం విధించిన ఆర్బీఐ (RBI).. మరిన్ని ఆన్లైన్ పేమెంట్ కంపెనీలపైనా దృష్టి సారించింది. పేటీఎం మాదిరి మరో 4 సంస్థల కేవైసీ నిర్వహణలో లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వాటిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు పేటీఎంపై దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఆర్బీఐ ఆరోపణల నేపథ్యంలో సంస్థ ఎగ్జిక్యూటివ్లు కొన్ని పత్రాలను దర్యాప్తు సంస్థకు సమర్పించారు. We’re now on WhatsApp. Click to Join. ఫిబ్రవరి 29 తర్వాత Paytm […]
Date : 16-02-2024 - 12:42 IST -
#Speed News
Allu Arjun : కాంగ్రెస్లోకి అల్లు అర్జున్ మామ..
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందకు ఆసక్తిగా ఉన్న నేతలు పావులు కదుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్కు చెందిన నేతలు కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. అంతేకాకుండా.. కొందరు బాహటంగా కాంగ్రెస్(Congress) లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే.. తాజాగా ఇప్పుడు ఐకాన్ స్టార్ […]
Date : 16-02-2024 - 12:31 IST -
#Andhra Pradesh
MVV Satyanarayana : ఇంటికొచ్చి కొడతా.. జనసేన నేతకు వైసీపీ ఎంపీ వార్నింగ్
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్లి తమ వైపు మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే.. నిన్న విశాఖపట్నం ఎంపీ, వైఎస్సార్సీపీ (YSRCP) తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని, రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోతారని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ (Janasena Party) (జేఎస్పీ) పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణ […]
Date : 16-02-2024 - 11:33 IST -
#Andhra Pradesh
Rathasaptami: అరసవల్లి సూర్యదేవాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ (Arasavelli Suryanarayana Temple) స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. రథసప్తమి (Ratha Saptami Celebrations) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వెలుగుల రేడు జయంత్యుత్సవం కావడంతో అర్ధరాత్రి పన్నెండున్నరకు ఉత్సవానికి అంకురార్పణం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఆలయ పూజారులు, వివిధ హిందూ మత సంస్థల మఠాధిపతులు ఆలయ ఆలయానికి క్షీరాభిషేకంతో ఉత్సవాన్ని ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు కింజరాపు రామ్మోహన్నాయుడు, బెల్లాన చంద్రశేఖర్తో పాటు ఎమ్మెల్యేలు, […]
Date : 16-02-2024 - 11:14 IST -
#Andhra Pradesh
Birdflu : ‘బర్డ్ ఫ్లూ’ కలకలం.. అక్కడ 3 నెలలు చికెన్ షాపుల బంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం రేపుతోంది. పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు భారీగా మృత్యువాత పడుతున్నాయి. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ హరినారాయణ్.. ‘కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10కి.మీ పరిధిలో 3రోజులు చికెన్ షాపులు మూసేయాలి. 1 కి.మీ పరిధిలోని షాపులను 3నెలలు తెరవకూడదు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలి. ఫామ్స్, చికెన్ షాపుల్లో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆయన సూచించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అనేక చోట్ల చికెన్ […]
Date : 16-02-2024 - 11:00 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : హరిరామ జోగయ్య డిమాండ్.. టీడీపీకి కష్టమే..?
తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటికే రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళతాయని ప్రకటించిన రెండు పార్టీల మధ్య చిచ్చు రాజుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు అత్యధిక స్థానాలు కేటాయించాలని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బుధవారం బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరిలో కాపు ఓట్లు 90 శాతం ఉన్నందున పశ్చిమగోదావరి జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు, నరసాపురం […]
Date : 14-02-2024 - 7:05 IST