Land Records
-
#Andhra Pradesh
AP : సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఇప్పటివరకు వారసులు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాలను పలుమార్లు చుట్టాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుల ప్రాసెసింగ్లో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ను డిజిటల్ సచివాలయాల ద్వారా చేయడానికి మార్గం సిద్ధం చేసింది.
Published Date - 01:34 PM, Mon - 7 July 25 -
#Telangana
Bhu Bharati : భూభారతి అమలుకై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు, నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి
Bhu Bharati : భూ భారతి చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. మానవ వనరులు, నిధుల కొరత కారణంగా కొన్ని అంశాలను దశల వారీగా అమలు చేయాలని యోచిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన స్వమిత్వ పథకం, ఆర్వోఆర్-2025 వంటి కార్యక్రమాల ద్వారా భూములకు స్పష్టమైన హక్కులు, యూనిక్ నంబర్లు జారీ చేయాలన్నది లక్ష్యం. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచి, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది.
Published Date - 09:49 AM, Mon - 24 February 25