Lakshadweep MP
-
#India
Lakshadweep MP: హత్యకేసులో ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష.. కారణమిదే..?
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్లోని కోర్టు లక్షద్వీప్ ఎంపీ (Lakshadweep MP) మహ్మద్ ఫైజల్కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. హత్యాయత్నం కేసులో ఎంపీ సహా మొత్తం నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది.
Date : 12-01-2023 - 9:02 IST