Krishnalanka
-
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబుని కలిసిన గాదె సాయికృష్ణ తల్లి
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు […]
Date : 19-06-2026 - 6:07 IST