Konijeti Sivalakshmi
-
#Telangana
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొనిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్పేటలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు
Date : 12-01-2026 - 8:54 IST