Kommareddy Pattabhi
-
#Andhra Pradesh
Kommareddy Pattabhi: తాడేపల్లి ప్యాలెస్ ఫెన్సింగ్కు ₹12.85 కోట్ల ఖర్చా?
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, విలాసాలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, జగన్ విలాసాలకు నిదర్శనంగా తాడేపల్లి మరియు రుషికొండ ప్యాలెస్లను చాటించారు. “బాత్టబ్లు, కబోర్డ్లు, మసాజ్ టేబుళ్ల వరకు ప్రజాధనం దుర్వినియోగం చేసి, పేదల సొమ్మును సొంత ఖజానాకు తరలించి, తన విలాసాల కోసం మాత్రమే ఖర్చు […]
Published Date - 01:58 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
TDP Presentation : నిప్పులాంటి నిజాలు బయటపెట్టిన టీడీపీ.. పట్టాభి పవర్ ఫుల్ ప్రజెంటేషన్
TDP Presentation : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, దానికి సంబంధించిన ఒప్పందాలపై టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభి సవివరమైన ప్రజెంటేషన్ ను ఇచ్చారు.
Published Date - 12:00 PM, Fri - 15 September 23 -
#Andhra Pradesh
Chandrababu : డీజీపీకి చంద్రబాబు లేఖ.. పట్టాభి, దొంతు చిన్నాల భద్రతకు చర్యలు తీసుకోండి
గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీ కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ
Published Date - 07:13 AM, Tue - 21 February 23 -
#Andhra Pradesh
పొలిటికల్ బాంబ్ రెడీ! ‘రెక్కీ’ రహస్యం!!
వంగవీటి రాధాపై రెక్కీ ఎవరు నిర్వహించారు? టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి, రాధ రెక్కీకి సంబంధం ఉందా? రంగా వర్థంతి రోజు వరకు రెక్కీ విషయాన్ని రహస్యంగా రాధా ఎందుకు ఉంచాడు? ఏపీ రాజకీయాలను `రెక్కీ` మలుపు తిప్పబోతుందా? అనే ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Published Date - 02:31 PM, Mon - 27 December 21 -
#Andhra Pradesh
Indecent Politics: నేతల `బూతు` సంస్కారం
`నీ అమ్మ మొగుడు..నా కొడకా..భూసడీకే..గజ్జి కుక్క..పంది..పప్పు..పిచ్చి కుక్క..వెధవ..వెధవన్నర వెధవ..ఒరే..` ఇవీ తరచూ ఏపీ నేతల నుంచి వినిపించే మాటలు.
Published Date - 03:28 PM, Thu - 11 November 21