Kochi Corporation
-
#India
Rs 100 Cr Fine: కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ప్రధాన బెంచ్ కొచ్చి కార్పొరేషన్పై రూ.100 కోట్ల జరిమానా (Rs. 100 Cr Fine) విధించింది. కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ నిరంతరం నిబంధనలను విస్మరిస్తున్నదని, ఈ కారణంగా మార్చి 2న బ్రహ్మపురంలోని దాని డంప్ సైట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని NGT ఆరోపించింది.
Published Date - 09:25 AM, Sun - 19 March 23